Friday, April 19, 2024

Breaking: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు సజీవ దహనం

గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు, కారు ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో రెండు ట్రక్కులు, కారు కాలి బూడిదయ్యాయి. ఈ మంటల్లో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామయ్యింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement