Monday, April 15, 2024

Breaking: 253పరుగుల వద్ద రిషబ్ పంత్ (93) ఔట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు బంగ్లాదేశ్ బౌలర్లను పరుగులు పెట్టిస్తున్నారు. ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తిస్తున్నారు. అయితే భారత్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రిషబ్ పంత్ 105 బంతుల్లో 5 సిక్సులు, 7 ఫోర్లతో 93 పరుగులు చేసి మెహిదీ బౌలింగ్ లో నూరుల్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement