Thursday, April 25, 2024

Breaking: బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కూలీ పేరుతో టీఆర్ఎస్ నిధుల కూర్పుపై రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement