Thursday, April 25, 2024

రామ‌న్న సంబురం.. పిల్ల‌ల‌తో మురిపెంగా కేటీఆర్‌!

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు మంత్రి కేటీఆర్‌. అనంతరం సాయిమణికంఠ ఫంక్షన్ హాల్ లో నూతన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డికి వ‌చ్చిన చిన్నారుల‌ను ఎత్తుకుని.. వారి సంతోషాన్ని చూస్తూ మురిసిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement