Wednesday, April 17, 2024

Breaking: రాజు సేఫ్.. క్షేమంగా బయటకు తీసిన రెస్క్యూ టీమ్..

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో గుహలో చిక్కుకున్న వేటగాడు రాజును సురక్షితంగా బయటకు తీశారు. వేట కోసం అడవికి వెళ్లిన రాజు సెల్ ఫోన్ జారిపోవడంతో రాళ్ల మధ్యకు దూరి ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఆ యువకుడిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ చాలా కష్టడ్డారు. దాదాపు 43 గంటల తర్వాత రాజును బయటకు తీశారు. బయటకు తీశాక రాజును కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement