Wednesday, April 24, 2024

Big Breakig | అహ్మదాబాద్​లో వర్షం.. టాస్​ ఆలస్యం

క్వాలిఫయర్​ సెకండ్​ రౌండ్​లో భాగంగా ఇవ్వాల ముంబయి, గుజరాత్​ జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. కాగా, 7 గంటలకు వేయాల్సిన టాస్​ వర్షం కారణంగా ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. 7.20 నిమిషాల తర్వాత అంఫైర్లు పిచ్​ పరిశీలించి టాస్​ వేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement