Thursday, April 18, 2024

దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. సంజీవయ్య పార్కులో దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. అక్కడే సర్వమత ప్రార్థనల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు బయల్దేరారు. అక్కడ ఎన్ఎస్ యూఐ నేతలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement