Wednesday, April 24, 2024

CWG 2022: స్వర్ణ సింధూరం.. కామన్వెల్త్​ గేమ్స్​ సింగిల్స్​లో ఫైనల్స్​కి దూసుకెళ్లిన సింధు

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పీవీ సింధు తన తొలి కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ స్వర్ణ పతకాన్ని గెలుచుకునే చాన్స్​ వచ్చింది. ఇవ్వాల (ఆదివారం) జరిగిన సెమీ-ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన జియా మిన్ యోను వరుస గేమ్‌లలో ఓడించి మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. పీవీ సింధుకు కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ లో ఇది వరుసగా రెండో ఫైనల్.. సింధు తన 21-19, 21-17 స్కోరుతో జియా మిన్ యోపై విజయం సాధించి, కామన్వెల్త్ గేమ్స్ లో వరుసగా 3వ సింగిల్స్ పతకం కోసం ఎదురుచూస్తోంది.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement