Thursday, April 25, 2024

ల‌క్నోలో బ్ర‌హ్మోస్ క్షిప‌ణుల ఉత్ప‌త్తి – శంకుస్థాప‌న చేసిన రాజ్ నాథ్ సింగ్

BrahMos missiles

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ల‌క్నోలో బ్ర‌హ్మోస్ క్షిప‌ణుల ఉత్ప‌త్తి యూనిట్ కు రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాప‌న చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌క్నోలో బ్ర‌హ్మోస్ క్షిప‌ణుల ఉత్పత్తి యూనిట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్ ల్యాబ్ కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రక్షణ ఉత్పత్తి కేంద్రంగా మారుతుందన్నారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేస్తామని, యువతకు కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారి తీస్తుందని అన్నారు. కౌశంబిలోని మంఝన్‌పూర్‌లోని ఓసా మండిలో ముఖ్యమంత్రి ప‌లు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement