Saturday, April 20, 2024

బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు.. ఒక‌రు మృతి.. 20మందికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. జిల్లాలోని ప‌ల‌మ‌నేరులో ప్రైవేట్ బ‌స్సు డివైడ‌ర్ ను ఢీకొని బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా, 20మంది గాయ‌పడ్డారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుడు గుంటూరు కు చెందిన విజ‌య్ గుర్తించారు. బెంగ‌ళూరు నుంచి విజ‌య‌వాడ వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement