Wednesday, March 27, 2024

Breaking: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కు అస్వస్థత

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హిరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాగా, ఇటీవలే హీరాబెన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా మోడీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. నిన్న ప్రధాని మోడీ సోదరుడి కారుకు యాక్సిడెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement