Friday, April 19, 2024

జ‌పాన్ ప్ర‌ధానిని క‌లిసిన ప్రధాని మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిదాతో ఈరోజు కలిశారు. ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతంపై ఆ ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించుకున్నారు. అనేక ప్రాంతీయ‌, గ్లోబ‌ల్ స‌మ‌స్య‌ల‌పై ఆ ఇద్ద‌రూ మాట్లాడుకున్న‌ట్లు విదేశాంగ‌శాఖ తెలిపింది. భార‌త్‌, జపాన్ వ్యూహాత్మ‌క సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నారు. మాజీ ప్ర‌ధాని షింజో అబే పార్దీవ‌దేహానికి ఇవాళ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement