Thursday, April 25, 2024

వాజ్‌పేయికి నివాళుల‌ర్పించిన‌ రాష్ట్రపతి, ప్రధాని

దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి వ‌ర్ధంతి ఈరోజు. ఈసంద‌ర్భంగా వాజ్‌పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంకర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సమాధి ఉన్న న్యూఢిల్లీ స్మారక స్థలం ‘సదైవ్ అటల్‌’ వద్ద నేతలు నివాళులర్పించారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement