Friday, April 26, 2024

పూటకో తీరు, గడికో మాట.. అబ‌ద్ధాల బీజేపీని ఎవ‌రూ న‌మ్మ‌రు: కేటీఆర్‌ (వీడియో)

పాద‌యాత్ర‌ల పేరుతో ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్న బీజేపీ.. 28వేల కోట్లు పాల‌మూరుకు ఖ‌ర్చ‌పెట్టాం అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవ్వాల నారాయ‌ణ‌పేట జిల్లాలో ప‌లు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసిన ఆయ‌న అక్క‌డ జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. బీజేపీ నేత‌ల తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

వీడియో కోసం www.prabhanews.com ని క్లిక్​ చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement