Wednesday, April 24, 2024

చిన్నారికి పోలియో చుక్కలు వేసిన ‘మంత్రి త‌ల‌సాని’

నేడు పల్స్ పోలియో కార్యక్రమం జ‌రుగుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు ప‌ల్స్ పోలియో చుక్క‌ల‌ను వేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇందిరా పార్కు వద్ద చిన్నారుల‌కి పోలియో చుక్కలు వేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. త‌ల‌సానితో పాటు మంత్రి హ‌రీశ్ రావు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement