Saturday, April 20, 2024

పంట న‌ష్టంపై ప్ర‌ధాని మోడీని క‌లుస్తా… కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

పంట నష్టంపై ఎల్లుండి ప్రధాని మోడీని కలుస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ కవిత ఈడీ ఇష్యూను కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందన్నారు‌. TSPSC పేపర్ లీక్‌లో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నిరుద్యోగుల ఉసురు కేసీఆర్ ప్రభుత్వానికి తాకుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం త్వరలో పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement