Wednesday, April 24, 2024

JUST IN: 23న చైనా నిర్వహించే బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్న మోదీ

జూన్ 23-24 తేదీల్లో వర్చువల్ ఫార్మాట్‌లో చైనా నిర్వహించే 14వ బ్రిక్స్ సమ్మిట్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ విషయాన్ని తెలిపింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జూన్ 24న అతిథి దేశాలతో గ్లోబల్ డెవలప్‌మెంట్‌పై ఉన్నత స్థాయి సంభాషణలో కూడా ప్రధానమంత్రి పాల్గొననున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement