Saturday, April 20, 2024

ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు-ప్ర‌ధాని మోడీ ట్వీట్

రక్షా బంధన్ సందర్భంగా భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌లో ప్రధాని మోడీ రక్షా బంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ శుభ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు” అని షా పేర్కొన్నారు.
రాఖీ ప‌ర్వ‌దినాన‌ సోదరుడు .. సోదరి మధ్య పవిత్ర బంధాన్ని సూచిస్తుంది. ఈ పండుగ ప్రజలలో ఉత్సాహం, అభిరుచి ..సోదరభావాన్ని తెలియజేస్తుంది. పండుగలు మనం ఎవరో నిర్వచిస్తాయి. పురాతన సంస్కృతిని కాపాడుకోవడానికి పండుగలు చాలా ముఖ్యమైనవి అని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement