Wednesday, April 17, 2024

డ్రగ్స్ దందాలో ఎవరున్నా వదిలిపెట్టం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

డ్రగ్స్ దందాలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పబ్ నిర్వాహకులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి చెడ్డ పేరు తేవొద్దన్నారు. నియమ నిబంధనలకు లోబడి పబ్స్ నిర్వహించుకోవాలన్నారు. యాజమాన్యాలు తీరు మార్చుకోకపోతే హైదరాబాద్ లో పబ్ లు లేకుండా చేస్తామన్నారు. డబ్బే ప్రదానంగా దందా చేయాలనుకునే వారిని వదిలిపెట్టమన్నారు. పబ్ లలో డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ పెడతామన్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement