Monday, March 25, 2024

Breaking: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. జనసేన పార్టీ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం పవన్ కళ్యాణ్ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే వారాహి వాహన రిజిస్ట్రేషన్ ను జనసేన పూర్తిచేసింది. వచ్చే ఎన్నికల కోసం సిద్ధమయ్యేందుకు పవన్ కళ్యాణ్ వాహనాలను రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement