Friday, April 19, 2024

Big Breaking: యాత్రికుల బస్సులో మంటలు: ముగ్గురు సజీవ దహనం

జమ్ముకశ్మీర్ లో వైష్ణోదేవి యాత్రికుల బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు సజీవదహనం కాగా… 22మందికి తీవ్రగాయాలయ్యాయి. కట్రా దగ్గర బస్సులో మంటలు చెలరేగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement