Saturday, April 20, 2024

మ‌హారాష్ట్ర‌లో ఆకాశం నుండి ప‌డిన ‘వ‌స్తువులు’

మ‌హారాష్ట్ర చంద్ర‌పూర్ జిల్లాలో లోహ‌పు రింగు, సిలిండ‌ర్ వంటి వ‌స్తువుల‌ను స్థానికులు గుర్తించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ అజయ్ గుల్హనే స్పందించారు. ఆకాశం నుంచి పడిన వస్తువుల గురించి డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. కాగా, ఇవి చైనా రాకెట్ చాంగ్ ఝెంగ్ 5బీ శకలాలు అయ్యుండొచ్చని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాకెట్ ను చైనా 2021లో ప్రయోగించింది. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement