Thursday, April 25, 2024

Big Breaking: ఇక ఏఐడీఎంకే పళనిస్వామిదే..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. పళనిస్వామి ఎన్నిక సరైనదేనంటూ సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement