Saturday, March 23, 2024

పాత‌బ‌స్తీలో రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ , క్విక్ రియాక్ష‌న్ టీం – గ‌స్తీ

నిన్న ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీపై కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ నుండి ఢిల్లీకి వెళ్తుండ‌గా ర‌హ‌దారిపై చోటు చేసుకుంది. కాగా ఈ ఘ‌ట‌న‌తో హైద‌రాబాద్ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పాత‌బ‌స్తీలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు పోలీసులు. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల సంద‌ర్భంగా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా క్విక్ రియాక్ష‌న్ టీం, రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఒవైసీపై కాల్పుల ఘ‌ట‌న గురించి సామాజిక మాధ్యమాల్లో ప‌లు పోస్టులు రావ‌డంతో ఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానుల దారుస్సలాంకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement