Thursday, April 25, 2024

Nityananda: శ్రీ‌లంక‌ను ఆశ్ర‌యం కోరిన నిత్యానంద‌.. హెల్త్ బాగాలేదు, ఆదుకోవాల‌ని లేఖ‌

స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక వేత్త‌.. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామీ నిత్యానంద హెల్త్ క్షీణించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం. తన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంటూ, ఇండియా నుంచి పారిపోయిన ఈ దేవుడు.. ఆగస్టు 7న శ్రీ‌లంక అధ్యక్షుడికి ఒక లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు వైద్య సహాయం కోసం ‘తక్షణస సాయం చేయాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement