Thursday, April 25, 2024

కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఎన్సీపీ నేత

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన త‌ర్వాత‌ పార్టీలో భారీగా ఊపందుకుంటున్నాయి. కంధార్ లోహాలో బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో.. పార్టీలోకి చేరిక‌లు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్ రావ్ చిక్ట‌గోంక‌ర్ చేరారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అభ‌య్ కైలాస్‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement