Wednesday, April 24, 2024

Breaking: ట్విట్టర్ ను కొనబోతున్నట్లు మస్క్ ప్రకటన

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ ను కొనబోతున్నట్లు ప్రకటించారు. రూ.3లక్షల కోట్ల డీల్ ను మస్క్ ఆఫర్ చేశారు. ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 15వ స్థానంలో ఉంది. ట్విట్టర్ లో ఇప్పటికే మస్క్ కు 9.5శాతం వాటా ఉంది. అయితే ఇప్పటికే ట్విట్టర్ పనితీరుపై మస్క్ విమర్శలు చేసింది. ట్విట్టర్ ను పూర్తిగా అమ్మడం సాధ్యమేనా అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement