Thursday, April 25, 2024

Breaking: కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య

కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని న్యాల్ కల్ మండలం రాం తీర్థ్ లో ఈ ఘటన జరిగింది. బావిలో దూకి మహిళ, ఆమె కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement