Tuesday, April 23, 2024

రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రామగుండంలో పర్యటిస్తున్నారు. రామగుండంలో ప్రధాని ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలిస్తున్నారు. ఆర్ఎఫ్ సీఎల్ ప్లాంట్ ను ప్రధాని మోడీ సందర్శించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement