Friday, April 19, 2024

Breaking: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లిన కవిత… అందరికీ అభివాదం చేస్తూ లోపలికి ప్రవేశించారు కవిత. కవితకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేట్ వరకూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement