Friday, April 19, 2024

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట

తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి ఊరట కలిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. జగ్గుస్వామికి 41-ఏ సీఆర్పీఎఫ్ నోటీసులపై స్టే విధించింది. సిట్ నోటీసులపై ఈనెల 13 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అలాగే బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో విచారణ జరిగింది. బీఎల్ సంతోష్ కు ఈనెల ఈనెల 13వ తేదీ స్టే పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement