Friday, March 29, 2024

Breaking: ఇంటెలిజెన్స్ ఐజీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎందుకు మార్చడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. అసాంఘీక శక్తులు తనపై దాడి చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఇంటెలిజెన్స్ ఐజీకి తెలిపారు. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement