Thursday, April 25, 2024

మంత్రులకు ఘనస్వాగతం-భారీ బైక్ ర్యాలీ

మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులకు పెద్దపల్లి గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెళ్లి పట్టణ శివారులో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ లకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. తెనుగు వాడ వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ మజీద్, జండా చౌరస్తా,కమాన్ ల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement