Thursday, March 28, 2024

Breaking: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా బారిన పడ్డారు. స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారిని పరీక్ష చేసుకోవాలని మంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement