Thursday, April 18, 2024

దేశంలో వైద్య విద్య‌కు వ‌స‌తి క‌ల్పించాలి : ప్ర‌ధాని మోడీ

ఇండియాలో వైద్య విద్యకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున చేయాల్సి ఉందని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రైవేటు రంగంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ చేసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో మనకు కావాల్సిన వైద్యులను మనమే తయారు చేసుకుందామన్నారు మోడీ. భారతీయ విద్యార్థులు భాషా సమస్యలున్నా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి విదేశాలకు చదువుకునేందుకు వెళ్తున్నారని ఇకపై వారు ఇండియాలోనే చదువుకునేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement