Thursday, April 25, 2024

Flash: మంత్రి హత్యకు కుట్ర కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు బెయిల్ మంజూరు మంజూరైంది. ఈ కేసులో ఏడుగురు నిందితులకు రూ.40 వేలు పూచికత్తుపై మేడ్చల్‌ సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement