Saturday, April 20, 2024

షాద్ నగర్ లో భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్..

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పాన్ షాపుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు కిలోలకు పైగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి చాక్లెట్లు విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement