ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. చింతల్నార్ పీఎస్ పరిధిలో ఐదు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలతో సహా మావోయిస్టు సాహిత్యాన్ని సీజ్ చేశారు. దీంతో మావోయిస్టులు పన్నిన భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement