Tuesday, April 16, 2024

Flash: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య.. ఐదు వాహనాలకు నిప్పు

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఐదు వాహనాలను తగలబెట్టారు. కాంకేర్ జిల్లా మరాపి-కల్చుచే రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.ఘటనా స్థలంలో మావోయిస్టులు బ్యానర్లను విడిచివెళ్లారు. రోడ్డు నిర్మాణ పనుల్లో పాల్గొంటే.. శిక్షతప్పదంటూ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement