Thursday, March 28, 2024

Breaking: ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు డీసీఎం సుధాకర్ మృతి.. కానిస్టేబుల్ కు గాయాలు

తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ బార్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు డీసీఎం సుధాకర్ అలియాస్ పుచ్కి వుంజాల్ చ‌నిపోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా ఒకరు సుధాకర్ గా గుర్తించ గా మరొకరిని గుర్తించాల్సి ఉంది.

కాగా, పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ గాయపడ్డట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement