Friday, March 29, 2024

Flash.. Flash: సుప్రీంకోర్టు బయట దారుణం.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సుప్రీం కోర్టు వద్ద దారుణం జరిగింది. ఓ 50 ఏళ్ల వ్యక్తి శుక్రవారం సుప్రీంకోర్టు కొత్త భవనం వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని నోయిడా సెక్టార్ 128లోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజబాబు గుప్తాగా గుర్తించారు. ఈ ఘటనతో అతనికి పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ లో చేర్పించారు. అతను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement