Saturday, April 20, 2024

కోల్‎కతాలో రెండో రోజు మమతా బెనర్జీ ధర్నా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‎కతాలో చేపట్టిన రెండో రోజు ధర్నా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బెంగాలీ పాట పాడుతూ మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఉపాధి హామీ సహా అనేక పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ సీఎం మమత ఆందోళన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement