Thursday, March 28, 2024

Live: ఇది మ‌రో చ‌రిత్ర‌.. ప్ర‌పంచ దేశాలు మ‌న‌వైపే చూస్తున్నాయి: ప్ర‌ధాని మోడీ

పెద్ద దేశాల్లో క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానిక ప్ర‌జ‌లు ముందుకు రావ‌డం లేదు. కానీ మ‌నం ఇప్ప‌టికే 100 కోట్ల డోసుల‌ను దాటేశాం. నిన్న‌ మ‌నం చ‌ర‌త్రి సృష్టించాం అని చెప్ప‌డానికి సంతోషప‌డుతున్నా. ఈ విజ‌యం మ‌న అంద‌రిదీ. భార‌త్ శ‌క్తి ఏంటో క‌రోనా వ్యాక్సిన్‌తో ప్ర‌పంచ దేశాలు చూశాయి. ఇంత పెద్ద దేశానికి టీకాల స‌ప్ల‌య్ అనేది సాధార‌ణ విష‌యం కాదు. వంద కోట్ల డోసులు అనేది ముఖ్యం కాదు.. దేశ ప్ర‌జ‌ల న‌మ్మ‌కం అని ప్ర‌ధాని మోడీ అన్నారు. అయితే కరోనా ఇంకా కట్టడి కాలేదు. నిబంధనలు పాటించాల్సిందే. పండుగ రోజుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అని జాతినుద్దేశించి ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement