Friday, April 19, 2024

లిక్కర్ స్కాం.. కేజ్రీవాల్ కు CBI నోటీసులు

లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు పంపింది. సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. లిక్కర్ స్కాంలో ఈనెల 16వతేదీన (ఆదివారం) విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు పంపింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టై జైలులో ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement