Friday, April 19, 2024

పెద్దపల్లిలో – గీట్ల విగ్రహావిష్కరణ

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుంద రెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో గిట్ల విగ్రహాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, బిరుదు రాజమల్లు, కటకం మృత్యుంజయం, ఈద శంకర్ రెడ్డి, వేముల రామ్మూర్తి, గీట్ల సవితా రెడ్డి, రాజేందర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, జెడ్ పి టి సి లు గంట రాములు, తిరుపతి రెడ్డి, బండారి రామ్మూర్తి, సత్యనారాయణ రెడ్డి, ఈర్ల కొమరయ్య, గొట్టేముక్కుల సురేష్రెడ్డి, మనోహర్ రెడ్డి, జాకోటియా తో పాటు పెద్ద సంఖ్యలో గీట్ల అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement