Saturday, March 23, 2024

శ్రీరాముడికి కోటి విరాళం.. ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అయోధ్య మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇచ్చినట్టు ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను హిందూ భక్తుడిని అని.. అందుకే శ్రీరాముడి మందిరం నిర్మాణానికి కోటి రూపాయలు అందించినట్టు తన ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇక.. మునుగోడు ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ప్రచారం నిర్వహిస్తానని, వర్షం వచ్చినా, తన గొంతుపోయినా ప్రచారం కొనసాగిస్తా అని రాసుకొచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement