Thursday, April 25, 2024

న్యాయమూర్తుల నియామకంపై సీజేఐకి కిరణ్ రిజిజు లేఖ

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయమూర్తుల నియామకం వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)కు లేఖ రాశారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని కిరణ్ రిజిజు ఆ లేఖలో పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement