Friday, April 19, 2024

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన కేజ్రీవాల్

దేశ రాజధాని అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. హ్రుదయ కుంజ్, మ్యూజియంను కేజ్రీవాల్ సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement