Thursday, April 25, 2024

Delhi: బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. మొదటి, రెండు అంతస్తుల్లో తిరిగి పలు సూచనలు చేశారు. అలాగే కేసీఆర్ ను పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కలిశారు. పలు రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ ను కలిశారు. అలాగే బీఆర్ఎస్ యూత్ వింగ్ నేతలు కూడా సీఎం ను కలిశారు. తెలంగాణ రైతు అనుకూల విధానాలపై చాలా మంది ఆకర్షితులవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement