Friday, April 19, 2024

HYD : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

ప్రగతి భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, ప్రగతి భవన్‌ అధికారులు పాల్గొన్నారు. అలాగే సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement